పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి(Mangalagiri TDP Office) సీఐడీ నోటీసులు జారీ చేసింది. కార్యాలయ కార్యదర్శి అశోక్బాబుకు సీఐడీ కానిస్టేబుల్ నోటీసులు అందజేశారు. ఈనెల 18లోగా...
ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో గత 25 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ముగ్గురే సీఎంలు గుర్తుకు వస్తారని మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. హైదరాబాద్ తాజ్ దక్కన్లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్...
టీడీపీ-జనసేన(Janasena TDP) పార్టీలు ఉమ్మడిగా మినీ మేనిఫెస్టోను ప్రకటించాయి. మంగళరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో టీడీపీ...
Srikalahasti |రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభంకానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలు కార్తీక శోభను సంతరించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నెల...
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్(Chandra Mohan) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రమోహన్ మృతి...
వైసీపీ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టిన 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) సెటైర్లు వేశారు. 'వై ఏపీ నీడ్స్ జగన్'?.. ఏపీకి...
తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్(YS Jagan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. అయితే...
వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దక్షిణ బీహార్గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) విమర్శించారు. రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer)ను కలిసి టీడీపీ నేతలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...