ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. తొమ్మిది పేజీలతో రాసిన ఈ లేఖలో జగన్ సీఎం అయిన నాటి నుంచి...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఫ్యామిలీతో వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు తిరుమల ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు...
ప్రస్తుతం ఏపీలో మెగా ఫ్యామిలీ వర్సెస్ వైసీపీ మినిస్టర్స్ అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) పాత్ర క్రియేట్ చేసి హేళన చేశారని మంత్రి ఆరోపించిన విషయం...
రైతులకు వ్యవసాయంలో ఆసరాగా నిలిచే యంత్రాల్లో ట్రాక్టర్ ప్రధానమైనది. దుక్కి దున్నడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలకు ట్రాక్టరే ఎక్కువగా అవసరమవుతుంది. కానీ దీనిని కొనుగోలు చేయడం మాత్రం అన్నదాతలకు భారంగా ఉంటుంది. ఇలాంటి...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి విజయయాత్ర విశాఖలో గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17 వరకు కొనసాగనున్న యాత్ర షెడ్యూల్ను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు జనసేన...
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏపీ సీఎం జగన్పై మరోసారి నిప్పులు చెరిగారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా విశాఖలో జగదాంబ సెంటర్ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.....
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత మాజీ సీఎం అన్న నందమూరి తారకరామారావు(Senior NTR)కు మరో అరుదైన గౌరవం లభించింది. నటుడిగానే కాదు.. గొప్ప రాజకీయ నాయకుడిగానూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...