ప్రస్తుతం ప్రతి ఒక్కరు జీ-మెయిల్ వాడుతున్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ వాడాలన్నా..జీమెయిల్ ఖాతా తప్పనిసరి. మరి ఇంత ప్రాధాన్యం కలిగిన జీమెయిల్ లాక్ కావడం, యాక్సెస్ (ఐడీ, పాస్వర్డ్) కోల్పోవడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు...
ఈ సీజన్లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఐతే మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనే వారికి ఇది శుభవార్తే. అలాగే వెండి...
ప్రస్తుత రోజుల్లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనే వారి సంఖ్య పెరుగుతుంది. నిన్న బంగారం ధర తగ్గగా నేడు భారీగా పెరిగాయి. నిన్నటితో...
పెట్రోల్, డీజిల్ ధరల తర్వాత ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ నుంచి గ్యాస్ ధరలు పెరగొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ఇబ్బందులు...
అనుకున్నదే జరిగింది. యుద్ధం మొదలైంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆందోళనగా కలిగిస్తుంది. రష్యా సైనిక చర్యకు దిగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి....
ఈ సీజన్లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఐతే మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనే వారికి ఇది శుభవార్తే. కాగా దేశవ్యాప్తంగా...
ప్రస్తుతం స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. యువకులు, చిన్నారుల నుంచి మొదలు పెదవాళ్ల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి...
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘునంగా జరుగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు...
కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి...
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square OTT)' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మార్చి 29న థియేటర్లలో...
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneswari) నామినేషన్ వేశారు. హిందూపురం...
20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి...
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. కాంగ్రెస్లో చేరేందుకు...