పేటీఎం గుడ్ న్యూస్. కస్టమర్లను ఆకర్షించే విదంగా యుపిఐ సంస్థ అయిన పేటీఎం ఒక కొత్త ఆఫర్ ని తీసుకు వచ్చింది.అదేంటంటే 4 కా 100 క్యాష్ బ్యాక్ పేరుతో మరికొత్త ఆఫర్...
టాటా సన్స్ ఛైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మరోసారి నియామకం అయ్యారు. ఐదేళ్ల కాలానికి ఆయన్ను ఛైర్మన్గా నియమిస్తున్నట్లు టాటా సన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఛైర్మన్గా చంద్రశేఖరన్ పదవీ కాలం ఫిబ్రవరి 20తో...
మహిళలకు షాక్. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10...
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..చెన్నై-గూడూరు సెక్షన్లో సాంకేతిక పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
నెల్లూరు–సూళ్లూరుపేట మధ్య నడిచే మెమూ రైళ్లను (06746/06745)...
గత ఆరు సంవత్సరాలుగా తమ డిజైన్స్ తో కస్టమర్స్ ని ఎంతో ఆకట్టుకుంటున్న ఆర్ ఎన్ సిల్క్స్ నూతన బ్రాంచ్ దిల్ సుఖ్ నగర్ కొత్తపేట లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బిగ్...
దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ సేవలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయం నుంచి.. బ్రాడ్ బాండ్, వైఫై అలాగే మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో...
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మరో ఘనతను సాధించారు. అదాని గ్రూప్ ఛైర్మన్ గా ఉన్న గౌతం అదానీ ఆసియాలోనే అపరకుబేరుడిగా అవతరించినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించించి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...