ధనవంతులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే నిజానికి వ్యాపారంలో అందరూ సక్సెస్ అవ్వలేరు. కానీ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే కృషి,...
సామాన్యులకు బిగ్ షాక్..సొంతిటి కల మరింత ప్రియం కానుంది. పెరుగుతున్న ధరలతో సగటు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే అప్పుల పాలు కావలసి వస్తుంది. అందుకేనేమో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు...
బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు పెరిగాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక...
జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే జియో నెట్వర్క్, జియో ఫీచర్ ఫోన్, జియోఫోన్ నెక్స్ట్తో అదరగొట్టిన ముకేశ్ అంబానీ టీమ్.. ఇప్పుడు 5జీ జియో ఫోన్ మీద దృష్టి పెట్టిందని సమాచారం....
మీకు ఎస్బిఐలో అకౌంట్ వుందా. అయితే మీకు శుభవార్త. ఇక నుండి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రూ.5 లక్షల వరకు చేసుకునే ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీసు ట్రాన్సక్షన్స్ చేస్తే చార్జెస్...
ముంబయి: బడ్జెట్ వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. బడ్జెట్పై ఆశలు, ఆర్థిక సర్వే నివేదిక మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేస్తున్నాయి. ఉదయం 9:40 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్...
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. SBI ‘తక్షణ చెల్లింపు సేవ’ లేదా IMPS ఛార్జీని పెంచుతోంది. పెరిగిన కొత్త రేటు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. బ్యాంక్ బ్రాంచ్లో IMPS ద్వారా చేసే...
టెలికాం సంస్థలకు భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) భారీ షాక్ ఇచ్చింది. మొబైల్ యూజర్లకు మేలు జరిగేలా సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. తద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...