వాహనదారులకు దీపావళి పండుగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 మేర కోత విధించింది. దీంతో దేశవ్యాప్తంగా...
దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్. రెండో త్రైమాసికంలో రూ.8,890 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభాలు 69 శాతం వృద్ధి చెందాయి....
దీపావళి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,570గా...
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత సమాచారం రక్షణలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక నుంచి...
మొబైల్ ప్రియులను అలరించేందుకు మరిన్ని స్మార్ట్ఫోన్లు రాబోతున్నాయి. గత పది నెలల్లో అదిరిపోయే ఫోన్లు రిలీజ్ అయ్యాయి. బేసిక్, బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్ ఇలా వివిధ విభాగాల్లో వచ్చిన స్మార్ట్ ఫోన్లు...
దీపావళికి ముందు ద్రవ్యోల్బణం భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ...
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ "ఫేస్బుక్, మెసెంజర్, ఇనస్టాగ్రామ్, వాట్సాప్" మాతృ సంస్థ పేరును ఫేస్ బుక్ నుంచి మెటాగా మార్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక...
జియోఫోన్ నెక్స్ట్ ధరను ప్రకటించింది రిలయన్స్ సంస్థ. ఈ ఫోన్ ధరను రూ. 6,499గా నిర్ణయించింది. ఈ ఏడాది దీపావళి నుంచి జియోఫోన్ నెక్స్ట్ మార్కెట్లోకి విడుదల కానున్నట్లు తెలిపింది. వినియోగదారులు ముందుగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...