BUSINESS

ఏపీ తెలంగాణలో బంగారం-వెండి ధరలు ఇలా..

మార్కెట్‌లో బంగారం ధరల మోత మోగుతోంది. రెండు రోజులు ధర తగ్గితే..నాలుగు రోజులు పెరుగుతోంది. ఇవాళ పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి బంగారం, వెండి ధరలు...

మార్కెట్లోకి మారుతీ సెలెరియో..ధర ఎంతంటే?

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలెరియో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.94 లక్షల మధ్య ఉండనుంది....

అలర్ట్..ఈ వారంలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు బంద్ అంటే?

అకౌంట్ పని మీద బ్యాంకుకు వెళ్తున్నారా? అయితే మీరు వెళ్లే రోజున..లేదా సమయానికి బ్యాంక్ ఓపెన్ చేసి ఉంటుందా అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నెల ప్రారంభంలోనే బ్యాంకులకు ఎన్ని...
- Advertisement -

మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ ఉందా..అయితే ఇలా చేయాల్సిందే..!

మీరు గూగుల్ క్రోమ్‌ను అప్‌డేట్ చేయకుండా వాయిదా వేస్తూ ఉంటే, ఇప్పటకీ 48వ వెర్షన్ వాడుతుంటే దానిని నిలిపివేస్తామని గూగుల్ వెల్లడించింది. ఈ వెర్షన్ బుక్‌మార్క్‌లు, పాస్‌వర్డ్‌లు, చరిత్ర, ఓపెన్ ట్యాబ్‌లు కంపెనీ...

నోట్ల రద్దుకు ఐదేళ్లు..డిజిటల్ చెల్లింపుల జోరు

కేంద్ర ప్రభుత్వం పాత నోట్ల రద్దు నేటికి ఐదేళ్లు పూర్తయింది. దేశంలో నల్లధనాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016, నవంబర్‌ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. అయితే పెద్దనోట్లు...

జియో నెక్ట్స్‌ ఫోన్‌ అమ్మకాలు స్టార్ట్..ఎలా బుక్‌ చేసుకోవాలో తెలుసా?

రిలయన్స్‌ సంస్థ అత్యంత చవకైన స్మార్ట్‌ ఫోన్‌ పేరుతో జియో ఫోన్‌ నెక్ట్స్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. దీపావళి కానునగా ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ...
- Advertisement -

నెట్​ఫ్లిక్స్ బంపర్​ ఆఫర్..ఇకపై ఫ్రీగా..

వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఆఫర్​ను తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఆండ్రాయిడ్ యూజర్లంతా బుధవారం నుంచి నెట్​ఫ్లిక్స్​లో 5 మొబైల్ గేమ్స్ ఉచితంగా ఆడవచ్చని తెలిపింది....

వాట్సాప్ కొత్త ఫీచర్..ఆ సమయాన్ని పెంచుతారటా..!

వాట్సాప్ ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‎ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. వాట్సాప్‎లో మెసేజ్ డిలీట్ ఫీచర్‎ను 2017లో ప్రవేశపెట్టారు. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ కాలపరిమితి ఏడు నిమిషాలుగా నిర్ణయించారు....

Latest news

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలు చివరి...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం జగన్ తల్లి విజయమ్మ తన మద్దతు షర్మిలకు ప్రకటించారు. ఈ మేరకు ఓ...

KCR: అవరమైతే ప్రధాని రేసులో ఉంటాను

పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని...

YS Jagan: రేవంత్ రెడ్డిపై YS జగన్ తీవ్ర ఆరోపణలు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కడపలోని పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద నిర్వహించిన...

Chiranjeevi: పిఠాపురంలో ప్రచారంపై చిరంజీవి ఏమన్నారంటే..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టంచేశారు. పిఠాపురానికి తాను వచ్చి ప్రచారం చేయాలని కల్యాణ్...

సీఎం జగన్ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కంటతడి..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కంటతడి పెట్టారు. షర్మిల రాజకీయ కాంక్షతోనే వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...

Must read

Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. నెల రోజులకు పైగా...

YS Vijayamma: షర్మిలకు మద్దతు ప్రకటించిన తల్లి విజయమ్మ 

ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం...