కొవిడ్ కారణంగా నిలిపివేసిన సాధారణ రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. ప్రస్తుతం నడుస్తోన్న ప్రత్యేక రైళ్ల స్థానంలో అన్ని సాధారణ రైలు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టికెట్లు జారీ చేసే...
ఆకాశ ఎయిర్ పేరుతో విమాన రంగంలోకి బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా అడుగుపెట్టారు. అందుకు గానూ భారత్లో సర్వీసులు ప్రారంభించడం కోసం 72 బోయింగ్ విమానాలను ఆర్డర్ ఇచ్చారు. ఈ మేరకు ఆమెరికాకు చెందిన...
జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, ఉద్యోగులు మూకుమ్మడి సెలవు పెట్టనున్నారు. వేతన సవరణను కోరుతూ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ రిజర్వ్...
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు చేసి ఈఎంఐగా చెల్లించాలి అనుకునే వారిపైఇప్పుడు మరింత భారం పడబోతోంది. డిసెంబరు 1 నుంచి క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.99 (ట్యాక్సులు అదనం) ప్రాసెసింగ్ ఫీజు...
కరెన్సీ నోట్లు చిరగడం సాధారణమైన విషయం. వాటిని ఏం చేయాలో తెలియక ప్లాస్టర్ లాంటివి అతికిస్తూ ఎవరికో ఒకరికి అంటగట్టడానికి ప్రయత్నిస్తుంటాం. అయితే తీసుకునే వారు ఆ నోటును గమనించి చెల్లవు అంటూ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర రెక్కలు తొడిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.60 పెరగగా..వెండి ధర కిలోకు రూ.898 ఎగసింది.
హైదరాబాద్లో పది గ్రాముల పసిడి ధర...
యూట్యూబ్ వాడని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలిసిన వంటకాలను సైతం మళ్లీ యూట్యూబ్లో చూసి చేస్తోన్న రోజులివీ. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఓ యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేస్తున్నారు....
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం సాధారణం అయింది. గతంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా మారిపోయింది. కేవలం ఫోన్ ద్వారానా వివరాలు తెలుసుకుని...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...