వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్టెల్ బాటలోనే పయనించింది. మొబైల్ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం...
ఈ నెల ప్రారంభంలో వాట్సప్ వినియోగదారులకు మరింత రక్షణ కోసం కొత్త ఫీచర్ను విడుదల చేసింది. ఫేస్బుక్ యాజమాన్యంలో ఉన్న వాట్సప్..“మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్” అనే ఫీచర్ను విడుదల చేసింది. ప్రస్తుతానికి, ఈ...
ప్రస్తుతం భారత్లో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు ఆధార్. బ్యాంకు అకౌంట్ దగ్గరి నుంచి మరే ఇతర సేవ పొందాలన్నా ఆ కార్డు ఉండాల్సిందే. అలాగే ప్రభుత్వం నుంచి ఏ పథకం కావాలన్నా...
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతునున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్ ప్యాక్లు, మొబైల్...
సాంకేతిక రంగంలో భారత్ దూసుకెళ్తున్నా..పాస్వర్డ్ విషయంలో మాత్రం వెనుకంజలోనే ఉన్నట్లు ఓ పరిశోధన తేల్చింది. తేలికగా గుర్తుండేలా సులభమైన పాస్వర్డ్ వాడుతుండటం వల్ల ఆన్లైన్ నేరాల సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు...
ఓ శునకం వందల కోట్ల వారసురాలు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. గుంథర్-6 అనే శునకం వందల కోట్ల ఆస్తికి వారసురాలట. ఆ కుక్కకు అంత ఆస్తి ఎక్కడిదని ఆలోచిస్తున్నారా..మనలాగే ఆ శునకానికి...
తిరుమల రెండు ఘాట్రోడ్లను మూసివేస్తూ తితిదే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండపైకి భక్తులను అనుమతించమని వెల్లడించారు. రెండు కనుమ దారులపై కొండచరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే వివరించింది.
రెండు ఘాట్...
ప్రముఖ డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ 'గూగుల్ పే' భారత్లో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మాట్లాడడం ద్వారా అవతలి వారికి చెల్లింపులు చేసే విధంగా..స్పీచ్ టు టెక్స్ట్ఫీచర్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది....
లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలనే పిటిషన్పై విచారణ జరిగింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్...
మంత్రి రోజాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ఆయన ప్రసంగించారు....
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్(Game Changer)’మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని...
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు(Sadhguru) జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆయనను ఆపోలో వైద్యులు డిశ్చా్ర్జ్...