ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీకి సంబంధించిన నమూనాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెలలో ప్రకటించవచ్చని ఆర్బీఐ ఫిన్టెక్ విభాగ జనరల్ మేనేజర్ అనుజ్ రంజన్ తెలిపారు. ఆ తర్వాత పైలట్...
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులనుద్దేశించి తాజాగా రెండు కీలక ప్రకటన చేసింది. నగదు లావాదేవీలకు సంబంధించి ముఖ్యమైన నిబంధనలను తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో...
దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటీవల పెట్రోల్ ధరలను రూ.5 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు...
అవును అనుకున్నదే జరిగింది. ఎయిర్టెల్, వోడాఫోన్ బాటలోనే నడిచింది రిలయన్స్ జియో. తాము కూడా ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఒక్కో ప్లాన్ ధరను 19.6 నుంచి 21.3 శాతం...
ప్రస్తుతం వాట్సాప్ మన జీవితాల్లో భాగం అయిపోయింది. వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ వినియోగిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి...
ఎస్బీఐ బ్యాంకుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏకంగా రూ.కోటి జరిమానా విధించింది. కొన్ని నిబంధనలు పాటించనందుకు ఎస్బీఐకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది....
పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. దీనితో సామాన్యులకు జీవనం భారంగా మారింది. మొన్న బిస్కెట్ల ధర పెరిగింది. ఇప్పుడు సబ్బు, సర్ఫ్ ధరలు కూడా పెరిగాయి. ...
వీక్ పాస్వర్డ్ ఉపయోగంలో భారత్ ముందువరుసలో ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. సులభమైన పాస్వర్డ్స్ వాడుతుండటం వల్ల హ్యాకర్లు మీ డేటాను సులభంగా తస్కరించవచ్చు. అందుకే అలా జరగకుండా పాస్వర్డ్స్ విషయంలో మనల్ని...
వైసీపీ మేనిఫెస్టోను తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో.. కేవలం రెండు పేజీలతో...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....