పశ్చిమ బెంగాల్ లో ఘోరం జరిగింది. బీర్ భూమ్ జిల్లాలో టిఎంసి నేతలు రెచ్చిపోయి దారుణానికి పాల్పడ్డారు. ఇటీవల ఓ వర్గం దాడిలో టిఎంసి నేత బదు షేక్ చనిపోయారు. దీనితో ఆయన...
పాకిస్థాన్ లో ఘోరం చోటు చేసుకుంది. 18 ఏళ్ల హిందూ యువతిని కిడ్నాప్ చేయబోగా అది సఫలం కాకపోవడంతో దారుణానికి పాల్పడ్డారు దుండగులు. సింధ్లోని సుక్కుర్లో అపహరణ, మతమార్పిడిని ప్రతిఘటించినందుకు ఆ యువతిని...
తెలంగాణలో మరోసారి అంతుచిక్కని వ్యాధి కలకలం రేపింది. నెక్కొండ మండలం హరిశచంద్రు తండాలో 4 వేల కోళ్లు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మురళి నాయక్ అనే వ్యక్తి సరిత పౌల్ట్రీ...
చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 133 మందితో వెళ్తున్న బోయింగ్- 737 విమానం కుప్పకూలింది. కున్ మింగ్ నుంచ గ్వాంగ్ జూ కు వెళ్తుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ...
రోజురోజుకు దేశంలో క్రైమ్ పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. భూ తగాదాలు, ప్రేమించలేదని, ఇతర కారణాలతో హత్యలకు పాల్పడుతున్నారు దుర్మార్గులు. తాజాగా ఏపీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు....
బీహార్ లోని పలు జిల్లాల్లో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం తాగి ఏకంగా 17 మంది దుర్మరణం పాలయ్యారు. అలాగే ఇంకా చాలా మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు....
తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శివాజీ విగ్రహం ప్రతిష్టించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీనితో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...