అమెరికా(America)లోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో దారుణం జరిగింది. షాపింగ్ మాల్ పరిసరాల్లో ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు. వీరిలో చిన్నారులు సైతం...
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఐదుగురు దుర్మరణం చెందారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు...
Hyderabad |డ్రగ్స్ విక్రయిస్తున్న గ్యాంగ్ ను మాదాపూర్ ఎస్వోటి అధికారులు రాయదుర్గం పోలీసులతో కలిసి అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి కోటీ 33 లక్షల విలువ చేసే కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్...
శ్రీశైలం(Srisailam) ఘాట్ రోడ్డులో టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సేప్టీ డివైడర్ ను ఢీకొట్టి అక్కడే ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, బాధితుల వివరాల మేరకు...
Hyderabad |తెలంగాణ హైకోర్టు ఎదుట దారుణ ఘటన కలకలం రేపింది. పదివేల కోసం ఓ వ్యక్తిని హత్య చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. వ్యక్తిని హత్య చేసిన అనంతరం నిందితుడు స్థానిక పోలీస్...
Hyderabad |సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి యువత చేసే చేష్టాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. రిస్క్ ప్రాంతాల్లో రీల్స్ చేస్తూ...
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు(TSPSC Paper Leak Case)లో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ ఎంపీడీలో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ అతడి తమ్ముడు రవికుమార్ను సిట్ అరెస్ట్ చేసింది....
సిద్దిపేట(Siddipet) జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన చితిని తానే పేర్చుకొని 90 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు తనకున్న నాలుగెకరాల భూమిని నలుగురు...
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో(Champions Trophy) టీమ్ భారత్ ఫైనల్స్కు చేరింది. సెమీ ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. స్టారింగ్ అంతంత మాత్రమే అనిపించుకున్నా.....
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...