ఒక ల్యాబ్ టెక్నీషియన్ కు ఎట్టకేలకు కఠిన కారాగార శిక్ష పడింది. శాంపిల్ కలెక్షన్ పేరుతో అసభ్యకర రీతిలో వ్యవహరించిన కేసులో..పదిహేడు నెలలకు బాధితురాలికి న్యాయం జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. అమరావతి (మహారాష్ట్ర)కి చెందిన...
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టోనీ అనుచరులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఏజెంట్లు ఎవరెవరికి మాదక ద్రవ్యాలు విక్రయించారనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు....
కేంద్రపాలిత ప్రాంతం దమ్న్ దీవ్లోని దమన్ నగరంలో విషాదం నెలకొంది. జంపోర్ బీచ్లో సరదాగా వాకింగ్కు వెళ్లిన ఓ కుటుంబంలోని నలుగురు అమ్మాయిలు సముద్రంలో మునిగి చనిపోయారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు....
తిరుగుబాటుదారులే లక్ష్యంగా అమెరికా దళాలు జరిపిన దాడిలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం తెల్లవారుజామున జరిపిన దాడిలో 13 మంది పౌరులు మరణించారు. ఇందులో ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు.
నైజీరియన్ డ్రగ్ డీలర్ టోనీ ఐదు రోజుల కస్టడీ ముగిసింది. పంజాగుట్ట పోలీసులు వైద్య పరీక్షలు అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి చంచల్ గూడా జైలుకు తరలించారు....
కాంగో రాజధాని కిన్షాసాలో ఘోర ప్రమాదం కలకలం రేపింది. తుపాను కారణంగా హైఓల్టేజ్ విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 26 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు...
తెలంగాణలో ఘోరం జరిగింది. తెల్లారితే పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగింది. జగిత్యాల జిల్లా అంబారిపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. శుభకార్యం పనులు జరుగుతుండగానే బామ్మర్దిపై బావ గొడ్డలితో...
యూపీ మథురలో ఘోరం జరిగింది. అక్రమ సంబంధం కారణంగా ఓ యువకుడ్ని ఇద్దరు స్నేహితులే హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అతడి శవాన్ని వెలికితీసేందుకు పోలీసులు జేసీబీతో 150...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...