మీడియా రంగంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ యువ జర్నలిస్ట్ దుర్మరణం పాలయ్యాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్ లో సబ్ ఎడిటర్ గా మధు సబ్-ఎడిటర్గా పని చేస్తున్నారు.
ఈ క్రమంలో...
పంజాబ్లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్లో గురువారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఉదయం 11 గంటలకు...
ఝార్ఘండ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలుడిని అతని స్నేహితులే అతికిరాతకంగా హత్య చేశారు. అంతేకాదు కాళ్లు, చేతులు నరికి మృతదేహాన్ని సంచుల్లో పెట్టి అటవీ ప్రాంతంలో పడేశారు.
దేవఘర్ జిల్లా...
తెలంగాణ: సికింద్రాబాద్ అల్వాల్ అంజనాపురి కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై పడేశారు. వీధికుక్కలు కాలనీలో పిండాన్ని పట్టుకుని తిరుగుతూ ఉండటాన్ని గమనించిన...
తెలంగాణ: హైదరాబాద్ బాచుపల్లి కళాశాల హాస్టల్ లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం 13వ అంతస్తు నుంచి దూకి శివనాగులు అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం...
తెలంగాణ: హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల తీరును నిరసిస్తూ..ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు.
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ...
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ భారత్లో స్పామ్కాల్స్కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. ఈ ఏడాదిలో ఒకే ఫోన్ నంబర్ నుంచి 202 మిలియన్ (సుమారు 20.2 కోట్లకుపైగా) స్పామ్కాల్స్ (Spam Calls)...
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి గంగానగర్ వద్ద రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సమయంలో లారీలో ఉన్న కాటన్ బ్యాగ్స్.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...