కేరళలోని అలప్పుజ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం రేపాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్.. శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పార్టీ...
రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన దారుణాలను పూర్తిగా రూపుమాపలేకపోతున్నారు. చట్టంలో మార్పులు తెచ్చి కఠిన శిక్షలు వేసిన ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
ఈ ఏడాది మార్చి 6న కోటా...
మరికాసేపట్లో పెళ్లి అనగా రూ.10 లక్షలు కట్నం డిమాండ్ చేశారు వరుడి కుటుంబీకులు. వధువు తరపు వారి నుంచి డబ్బులు వస్తాయి అనుకుంటే సీన్ రివర్స్ అయింది. అమ్మాయి తరపు బంధువులు, అతిథులు...
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఢిల్లీలోని ఐజీఐ స్టేడియం సమీపంలో కంటైనర్-ట్రక్కు ఒకదానికొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో కంటైనర్ ఆటోరిక్షాపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో...
తెలంగాణ: ప్రగతి భవన్ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయారు. తమ ఐదెకరాల భూమి...
తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించడానికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను నిరసిస్తూ బోర్డు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు...
తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఖాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో టిప్పర్ బోల్తా పడి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో రాష్ట్రానికి చెందిన వారు...
అనారోగ్యం పాలైన బాలికకు మెరుగైన వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన ఓ మాయలేడీ రొంపిలోకి దింపింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...