దేశ రాజధాని ఢిల్లీ శివారులోని సింఘు సరిహద్దు వద్ద నిరసన చేస్తున్న ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్కు చెందిన 45 ఏండ్ల రైతు గత కొన్ని నెలలుగా వ్యవసాయ...
మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ అరెస్టయ్యారు. ఆయన్ను ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. గుత్తా సుమన్తో కలిసి శివలింగప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కాగా...
చీటింగ్ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్టు అయ్యారు. భవన నిర్మాణం విషయంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు...
తెలంగాణ: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సింగరేణి గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. శ్రీరాంపూర్ సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విధులు నిర్వర్తిస్తున్న...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, బస్సు ఢీకొని పదిమంది దుర్మరణం చెందినట్లు సమచారం. ట్రక్కు, ప్రైవేటు బస్సు ఎదురెదురుగా ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే...
ఛత్తీస్గఢ్: దంతెవాడ జిల్లా టెటం పీఎస్లో కానిస్టేబుల్గా చేస్తున్న ఉమేశ్ ను మావోయిస్టులు హత్య చేశారు. ఉమేశ్ను మావోయిస్టులు చంపినట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధ్రువీకరించారు.
మరోవైపు ఛత్తీస్గఢ్ బోర్డర్లో అధిక సంఖ్యలో మావోయిస్టులు...
ఆఫ్రికా దేశం నైజర్ లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మారాడి నగరంలో ఓ పాఠశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. అదే నగరంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...