తెలంగాణ: హైదరాబాద్లో దారుణంచోటు చేసుకుంది. నగరంలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యాచకులు దారుణ హత్యకు గురయ్యారు. హబీబ్నగర్, నాంపల్లి పరిధిలో ఇద్దరు యాచకుల తలపై రాళ్లతో మోది హత్య చేశారు. ఈ...
మిస్ సౌత్ ఇండియా-2021 అన్సీ కబీర్(25), మాజీ మిస్ కేరళ రన్నరప్ అంజనా షాజన్(26) దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అక్టోబర్ 31 అర్ధరాత్రి కేరళలోని కొచి దగ్గర వారిద్దరు ప్రయాణిస్తున్న కారు...
హీరో నాగశౌర్య ఫామ్హౌస్లో పేకాట కలకలం రేపింది. అక్కడ మినీ క్యానినోను తలపించే రేంజ్లో కొనసాగుతున్న జూదాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. బ్యాన్ ఉన్న ఆటకు అడ్డాను సృష్టించడంతో నాగశౌర్యకు నోటీసులివ్వనున్నారని తెలుస్తోంది....
ఏపీ: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా జంగారెడ్డి గూడెం, పోలవరం...
ఏపీ: కార్పొరేట్ కళాశాలల్లో ప్రతిభా కుసుమాలు రాలిపోతున్నాయి. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ లో PDS ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. హాస్టల్ రూమ్లో డెంటల్ విద్యార్ధిని లాలస...
టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, సెల్ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం...
ఛత్తీస్గఢ్తో పాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన అవిభక్త కవల సోదరులు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బలోదాబజార్లోని ఖాండా గ్రామానికి చెందిన కవల సోదరులు శివనాథ్, శివరామ్లు మరణం అందరిని కలచివేసింది.
ఛత్తీస్గఢ్కు చెందిన...
తెలంగాణలోని కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. గోసాంగికాలనీకి చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పట్టణానికి చెందిన సాయిలు(40), పోచవ్వ(35) ఈ నెల 28 న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...