జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. షోపియాన్ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో బలగాలు ద్రాగడ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి...
టీడీపీ నేత నారా లోకేశ్ పై పోలీసు కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో...
ముంబయిలోని క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో ఇటీవల అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్ కోసం అతడు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది ముంబయి...
సిరియాలో భారీ పేలుడు సంభవించింది. రాజధాని దమాస్కస్లో జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భద్రతా దళాలే లక్ష్యంగా దుండగులు...
తెలంగాణ: నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ముగ్గురిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా సభ్యులు శ్రీనివాస్గౌడ్, జ్ఞానసాగర్,...
గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రి వైద్యుడు చేసిన తప్పునకు..వినియోగదారుల ఫోరం కీలక తీర్పునిచ్చింది. వైద్యుని తప్పిదం వల్లే రోగి చనిపోయాడని నిర్ధారించి శస్త్రచికిత్సకు అయిన మొత్తం డబ్బులను వడ్డీ సహా తిరిగి చెల్లించాలని...
ఏపీ: తిరుమలలో కొండచిలువ కలకలం సృష్టించింది. పాపవినాశనం వెళ్ళే దారిలో అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం పరిశుభ్రం చేస్తుండగా ఈ కొండచిలువ కనపడింది. ఇది సుమారు 32 అడుగులు ఉంటుందని తెలుస్తుంది. కొండచిలువ...
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ చిగురుటాకులా వణికిపోతోంది. వానలు కారణంగా కొండ చరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు. మరో 24 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...