హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్కు వచ్చిన శ్రీనివాస్, అమరగొండ శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రయాణికుల నుంచి 388...
తెలంగాణ: సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు వద్ద విషాదం నెలకొంది. సింగూర్ ప్రాజెక్టు దిగువన సెల్ఫీ ఫొటోస్ దిగుతూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో ఇద్దరు యువకులు పడిపోయారు. అక్కడే వున్న స్థానికులు ఇద్దరిలో...
ఏపీలోని వెలగపూడి హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. హైకోర్టు ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేయగా..స్థానిక కోర్టు సిబ్బంది ఆ దంపతులను అడ్డుకున్నారు. బాధితులది గుంటూరు జిల్లా...
డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ విచారించింది. ఈ విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ కన్నీరు ఆపుకోలేపోయాడని, ఏడుస్తూనే గడిపాడని అధికారులు చెప్పారు. అతడు నాలుగేళ్లుగా డ్రగ్స్...
ముంబయిలో రేవ్ పార్టీకి సంబంధించి ఎనిమిది మందిని ప్రశ్నిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారికంగా ప్రకటించింది. ఇందులో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, దమేచాను, సారిక,...
తెలంగాణ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం సమీపంలో ట్రాక్టర్ను కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిలుకూరుకి చెందిన రైతు వెంకయ్య అక్కడికక్కడే మృతి చెందగా...డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి.
ట్రాక్టర్లో ధాన్యాన్ని సూర్యాపేట...
కేంద్ర మంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన సంఘటనలో ఇద్దరు రైతులు చనిపోయారు. పలువురు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లఖిమ్పూర్ ఖేరీలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.
కేంద్ర మంత్రి కుమారుడిని అదుపులోకి...
ముంబయిలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ముంబయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబి) భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు ఎన్సీబీ అధికారులు. సముద్రం మధ్యలో క్రూయిజ్ షిప్పై దాడి చేసి 10 మందిని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...