ఏపీ: కడప జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వడ్డీ రామచంద్రప్ప పరార్ అయ్యాడు. రామచంద్రప్ప స్వగ్రామం అనంతపురం జిల్లా, మడకశిర మండలం గుడ్డంపల్లి నివాసి కాగా..భార్య హత్య కేసులో నేరం రుజువు...
ఆర్ధిక ఇబ్బందులతో వార్త ప్రత్రిక రిపోర్టర్ ప్రవీణ్ గౌడ్ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. యాడ్స్ కోసం సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడిని...
రాజమండ్రిలో తోట కన్నారావు, వెంకట రమణ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆ దంపతులు కొవ్వూరు మండలం పంగిడిలో కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్ పేరు మీద నకిలీ పత్రాలతో కెనరా బ్యాంకులో...
విశాఖ ఏజెన్సీ కించుమండ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. గాంధీ జయంతి సెలవు దినం కావడంతో ఉదయం అల్పాహారం తర్వాత తోటి విద్యార్థులతో బట్టలు ఉతకడానికి...
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ నీచుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..కొత్తచెరువులో ఆర్ఎంపి ఆదినారాయణ ఓ క్లినిక్ నడిపిస్తున్నాడు. తమ పాపకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు...
తెలంగాణ: రోజురోజుకు సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏకంగా సీఎం సీపీఆర్వో పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతా క్రియేట్ చేసిన ఈ కేటుగాళ్లు డబ్బులు వసూళ్లు చేస్తున్నారు....
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ జిల్లాలో శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న బస్సు-డంపరును ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...