కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో కత్తితో అతిదారుణంగా దాడి చేసి, యువతిని చంపేశాడో ప్రేమోన్మాది. కాకినాడ రూరల్ కాండ్రేగుల కూరాడ గ్రామానికి చెందిన దేవకి అనే యువతిని,...
ఐదేళ్ల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. బాధిత మహిళను చంపింది స్వయాన మనవడేనని తెలుసుకున్న పోలీసులు, స్థానికులు నిర్ఘారింతపోగా.. మృతదేహాన్ని దాచేందుకు మృతురాలి కుమార్తె...
మహిళలు చిన్నారులు గార్భా ఆడుతున్నారు.. ఇంతలో అక్కడకు వచ్చిన కొందరు ఆకతాయిల వారిపై రాళ్లు రువ్వారు. పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో అడ్డంగా బుక్కై.. చావు దెబ్బలు తిన్నారు. ఈ తతంగాన్ని ఓ...
జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులను మేజర్లుగా గుర్తించాలని జువైనల్ బోర్డును పోలీసులు ఆశ్రయించారు. ఈ మేరకు మైనర్లను మేజర్లుగా గుర్తిస్తూ జువైనల్ బోర్డు గుర్తించింది....
పంజాబ్ లో పాకిస్థాన్ వంద నోటు కలకలం రేపుతోంది. అమృత్ సర్ లోని ఆలయ హుండీలో ఈ వంద నోటు దొరికింది. ఆ నోటుపై గుడిని పేల్చేస్తామంటూ బెదిరించినట్టు ఉంది. దీనితో అప్రమత్తమైన...
స్నేహితుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా చెరువులో ముగ్గురు గల్లంతై మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..ఉబేద్ అనే యువకుడి పుట్టినరోజు వేడుక...
తెలంగాణాలో విషాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లాలోని తాటికొండలో ఒకే దగ్గర గుంపుగా ఉన్న గొర్ల మందపై గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా పిడుగు పడడంతో 34 గొర్రెలు అక్కడిక్కడే మృతిచెందాయి. దీనివల్ల 2 లక్షల...
Suicide attacker kills at least 19 in Kabul: ఆఫ్ఘానిస్తాన్ లోని కాబూల్ లో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందగా..మరో 27 మందికి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...