ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలడంతో ఓ చిన్నారి దుర్మరణం పాలయింది. ఈ దుర్ఘటన యూపీలోని బరేలీలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి వదిలేశాడు. దీనితో బ్యాటరీ పేలి...
సోమవారం రాత్రి సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాస్పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జ్లో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. కాగా సెల్లార్లో ఎలక్ట్రికల్...
హైదరాబాద్ లోని పబ్ లు డీజే సౌండ్స్ తో, డ్యాన్సులతో అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. ఇది వారికీ బాగానే ఉన్న చూసేవారికి మాత్రం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో పబ్ ల...
ఛత్తీస్ ఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొర్భా జిల్లాలోని ఉపోర్దా హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా..మరో 12 మంది...
తవ్విన కొద్దీ అక్రమ నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. తాజాగా కోల్ కతాలోని అమీర్ ఖాన్ అనే వ్యాపారి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా రూ.17 కోట్లు స్వాధీనం...
హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఓ కారు కుతారు కలాన్ లో ఓ స్తంభాన్ని ఢీ కోట్టింది. దీనితో కారు...
ఏపీలో కలకలం రేగింది. ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలోని తెలుగు గంగ టైలర్స్ కాలనీలోని...
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో యువతి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. పెళ్ళికి నిరాకరించిందని ప్రియుడు శ్రీశైలమే ఆమెను చంపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముందుగా ప్లాన్ ప్రకారం ఆమెను కిడ్నాప్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...