ఏపీలో ఓ బ్యాటరీ బైక్ దగ్ధమైంది. కాకినాడ జిల్లా పరిధిలోని సామర్ల కోటలో రైల్వే స్టేషన్ సెంటర్ లో పార్క్ చేసి ఉన్న బ్యాటరీ బైక్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో బైక్...
కర్ణాటక గణేశ్ నిమజ్జనం ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది. హోసల్లి గ్రామంలో వినాయకుడ్ని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు.. గ్రామంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాన్ని.....
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. యువతి మృతి చెందగా… యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో విషం తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి...
చైనాలో భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 65కి పెరిగింది. వందల మంది గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు...
తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో ఓ మహిళ భర్తను హత్య చేయించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త హత్య కోసం ప్రియునికి రూ.20 లక్షలు సుపారీ...
రేప్ కేసులో సస్పెండైన సీఐ నాగేశ్వరరావుకు ఉచ్చు బిగుస్తుంది. ఈ కేసుకు సంబంధించి నాగేశ్వరరావు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించినట్టు సమాచారం.
ఇక తాజాగా డీఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అయినట్టు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది....
యూపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లఖ్నవూలోని హజ్రత్గంజ్ ప్రాంతంలోని లెవానా హోటల్లో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం...
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను ఢీకొన్న బస్సు.. మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైపోయింది. బస్సులోని ప్రయాణికులు అందరూ సేఫ్ అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...