క్రైమ్

భారీగా పెరిగిన గృహహింస కేసులు..ఏపీ, తెలంగాణలో ఇలా..

తెలంగాణలో గృహహింస కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గృహహింస కేసులపై జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ తరఫున గౌరవ అగర్వాల్ సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. దీనిలో తెలంగాణలో 9,479, ఆంధ్రప్రదేశ్‌లో...

తెలంగాణలో క్షుద్రపూజల కలకలం..అర్ధరాత్రి పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో..

జనాల్లో ఇంకా మూఢనమ్మకాలు తగ్గలేదు. మంత్రాలు, తంత్రాలు పేరిట క్షుద్రపూజలు అక్కడక్కడ కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు స్థానికంగా సంచలనం రేపాయి. వాటిని చూసిన జనం హడలిపోతున్నారు. వివరాల్లోకి...

వేలిముద్రలు మార్చి..విదేశాలకు పంపించి..ముఠా నయా దందా

కువైట్‌ బహిష్కృత కార్మికులతో ఓ ముఠా నయా దందాకు తెరలేపారు. ఏకంగా చేతిపై వేలిముద్రలు మార్చి.. విదేశాల్లో ఉద్యోగాలకు పంపేందుకు ఓ గ్యాంగ్​ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. వేలిముద్రల శస్త్రచికిత్సలు...
- Advertisement -

Flash: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం

గుజరాత్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అరావళ్లి జిల్లా అంబాజీలో శుక్రవారం ఉదయం కొంతమంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది....

హైదరాబాద్ లో డార్క్‌ వెబ్‌ మత్తు దందా..ముఠాల్లో స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు!

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, కిడ్నాప్, అత్యాచారం వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారాయి. ఇవి కాక యువత మత్తు పదార్ధాలకు అలవాటు పడుతూ..లైఫ్ ను చిత్తూ చేసుకుంటున్నారు....

Flash News- గణేశ్​ ఉత్సవాల్లో దారుణం..బాలికపై గ్యాంగ్ రేప్

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, కిడ్నాప్, అత్యాచారం వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారుతున్నాయి. ఇక తాజాగా ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. గణేశ్​ ఉత్సవాల్లో పాల్గొన్న...
- Advertisement -

మైన‌ర్‌పై 90 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడి..

పాలక్కాడ్ జిల్లాలోని క‌రింబా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2020లో ప‌క్కింట్లోని 15 ఏళ్ల అమ్మాయిపై 90 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు...

Flash: ప్రైవేట్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం-Video

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పెనుగొండ రోడ్డులో ఓ ప్రైవేట్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కొట్నుర్ చెరువు అలుగు పారుతుండడంతో ఓ ప్రైవేట్ బస్సు నీటి ప్రవాహానికి ఒరిగిపోయింది....

Latest news

చంద్రబాబు నాకు గురువు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల అనుబంధం అని అందరూ భావిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ రెడ్డి చాలా...

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9వ...

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన మావయ్య...

పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు అన్నయ్య చిరంజీవి సందేశం..

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఓ వీడియో...

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...

Must read

చంద్రబాబు నాకు గురువు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల...

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం...