తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అతివేగం, రాంగ్ రూట్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు బాధిత కుటుంబాల పాలిట తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఇక...
ఏపీలో ఘోరం జరిగింది. కడప జిల్లా చిన్నచౌక్ లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం గల్ఫ్ కు వెళుతూ బాలుడిని వారి బంధువులకు అప్పజెప్పారు. వారు బాలుడికి వరుసకు మేనత్త, మేనమామలు. ఆ...
దేశంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై జిమ్ ట్రైనర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెహ్రూనగర్కి...
ఏపీలో విషాదం నెలకొంది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శాంతి నగర్ వద్ద గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలపై రాళ్లు పడడంతో అక్కడిక్కడే దుర్మరణం...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వ్యభిచారం కలకలం రేపింది. రెండు వేర్వేరు హోటళ్లలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయా హోటల్స్ పై దాడి చేసి ఇద్దరు హీరోయిన్స్...
దేశంలో రోజురోజుకు అత్యాచారాల సంఖ్య పెరిగిపోతుంది. వావి వరసలు, చిన్న పెద్ద అని మరిచిన కామాంధుల అఘాయిత్యాలకు ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. ఇక తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ లో దారుణం...
అఫ్గానిస్థాన్ హెరాత్లోని ఓ మసీదులో భారీ పేలుడు కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్లు జరిగినట్లు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...