చైనాలోని లుండింగ్ కౌంటిలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. హిందూకుష్ పర్వతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. భూకంపం రావడంతో ప్రజలు...
అఫ్గానిస్థాన్లో బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలతో పాటు 20 మంది మృతి చెందారు. ఈ ఆత్మాహుతి దాడిలో మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కలకలం రేగింది. ఢిల్లీలో నార్కోటిక్ డ్రగ్ రాకెట్ గుట్టురట్టయ్యింది. దీనికి సంబంధించి ఇద్దరినీ అరెస్టు చేయగా..వారి నుండి రూ.21 కోట్ల విలువైన 4.2 కిలోల హెరాయిన్ ను...
సుమారు 55 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ గంగానదిలో బోల్తా పడింది. బీహార్లోని పట్నా సమీపంలోని దానాపూర్ వద్ద కూలి పనులు ముగించుకుని సొంతూర్లకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు...
ఏపీలో కలకలం రేగింది. నెల్లూరు జిల్లాలోని జలదంకి గ్రామం శివారు ప్రాంతంలో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. మానేడి కొండమ్మ అనే వృద్ధిరాలిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా...
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని ఓ మహిళా సామాజిక కార్యకర్త అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
తెలంగాణ: జగిత్యాల జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్తంభంపల్లి వద్ద బైక్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి...
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డిపై దాడి చేసారు. దీంతో సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...