అఫ్గానిస్థాన్ హెరాత్లోని ఓ మసీదులో భారీ పేలుడు కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుళ్లు జరిగినట్లు...
తెలంగాణలో గృహహింస కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గృహహింస కేసులపై జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ తరఫున గౌరవ అగర్వాల్ సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.
దీనిలో తెలంగాణలో 9,479, ఆంధ్రప్రదేశ్లో...
జనాల్లో ఇంకా మూఢనమ్మకాలు తగ్గలేదు. మంత్రాలు, తంత్రాలు పేరిట క్షుద్రపూజలు అక్కడక్కడ కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజలు స్థానికంగా సంచలనం రేపాయి. వాటిని చూసిన జనం హడలిపోతున్నారు.
వివరాల్లోకి...
గుజరాత్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అరావళ్లి జిల్లా అంబాజీలో శుక్రవారం ఉదయం కొంతమంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది....
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, కిడ్నాప్, అత్యాచారం వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారాయి. ఇవి కాక యువత మత్తు పదార్ధాలకు అలవాటు పడుతూ..లైఫ్ ను చిత్తూ చేసుకుంటున్నారు....
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, కిడ్నాప్, అత్యాచారం వంటి ఘటనలు నిత్య కృత్యంగా మారుతున్నాయి. ఇక తాజాగా ఏపీలోని తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్న...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...