తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నర్సులే డాక్టర్ల అవతారమెత్తి ప్రసవం కోసం వచ్చిన గర్భిణీపై ప్రయోగం చేశారు. గర్భిణికి నర్సులు నార్మల్ డెలివరీ చేయించగా..శిశువు పరిస్థితి...
హైదరాబాద్ లో ఓ వ్యాపారి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. లకిడికపూల్ లోని అశోక హోటల్ లో మైసూర్ కి చెందిన ఓ వ్యాపారి చెయ్యి నరం కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం....
సూర్యాపేట జిల్లా చిలుకూరులో కారు కింద పడి 18 నెలల చిన్నారి మృతి చెందింది. కారు పక్కనే ఉన్న కుమార్తెను గమనించకుండా తండ్రి కారు తీశారు. కారు రివర్స్ చేస్తుండగా అదే కారు...
పంజాబ్లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. అమృత్సర్లోని రంజిత్ అవెన్యూ ప్రాంతంలో నివాసం ఉండే సీఐఏ ఎస్ఐ దిల్బాగ్ సింగ్ నివాసం వద్ద 2కిలోల 700 గ్రాముల ఆర్డీఎక్స్ను...
జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో మృతదేహాలు కనిపించడం కలకలం రేపాయి. ఒకే ఇంట్లో ఆరుగురు విగతజీవులుగా పడి ఉండడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతులను సకీనా బేగమ్, ఆమె ఇద్దరు కూతుళ్లు రుబీనా...
పశ్చిమబెంగాల్లోని ఉలుబెరియా నగరంలో పిండాల కలకలం రేగింది. ఈ 17 పిండాలను అధికారులు గుర్తించారు. ఈ పిండాలను పోస్టుమార్టం కోసం ఉల్బారియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ పిండాలను నర్సింగ్ హోమ్ల వైద్య...
ఏపీలోని ఏలూరు జిల్లా బోగోలులో విషాదం నెలకొంది. రాత్రి జామాయిల్ కర్రలు తొలగిస్తున్న కూలీలపై పిడుగు పడి నలుగురు మృతి చెందగా..ముగ్గురికి గాయాలు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటక రాష్ట్రంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా..మరో ముగ్గురి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...