రాజస్థాన్ రాష్ట్రంలోని శ్యామ్జీ దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. భక్తులు ఒక్కసారిగా గుడిలో వెళ్లేక్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు...
ఏపీలో కానిస్టేబుల్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్ర రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో కొందరు...
తిరుపతి వెళ్తుండగా జరిగిన ఓ ప్రమాదం కుటుంబాన్ని మింగేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని మాచర్ల నుంచి సిరిగిరిపాడు వాసులు తిరుపతికి వెళ్తున్నారు. ఈ క్రమంలో...
ఏపీ: విశాఖలో డ్రగ్స్ కలకలం రేపింది. ప్రెండ్ షిప్ డే కావడంతో డ్రగ్స్ ను గోవా నుండి తీసుకొచ్చి దందా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. వారి వద్ద నుండి 50 ఎల్ ఎస్ డి...
దేశంలో రోజురోజుకు హత్యల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా బిహార్లో ఘోరం జరిగింది. మాధేపురా జిల్లాలో భార్యాకూతుళ్లను ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. ఆపై భార్య తలను తీసుకెళ్లి.. తన అత్తవారి ఊరి...
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం నెలకొంది. దుమ్ముగూడెం మండలంలోని నర్సపురం గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు వేసిన చుక్కల మందు వికటించింది. దీనితో పైడిగూడెం గ్రామానికి చెందిన ఏడాదిన్నర చిన్నారి దుర్మరణం చెందింది....
బిహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్నా రాంపుర్ దియరా ఘాట్ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగగా..ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. బోటులోని డీజిల్ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని...
మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఇది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆ బాలిక పాలిట క్రూరంగా ప్రవర్తించాడు. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మీదనే కన్నేశాడు నీచుడు. అభంశుభం తెలియని 13...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...