దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు మైనర్పై అత్యాచారం చేసి..ఆపై బలవంతంగా నోట్లో యాసిడ్ పోశాడు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు...
హైదరాబాద్ కూకట్పల్లి వివేకానందనగర్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వ్యాపారి దామోదర్ ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.28.90 లక్షల నగదు,...
నేటి కాలం యువత చిన్న చిన్న కారణాలకు ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తాజాగా తెలంగాణాలో ఇలాంటి...
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ధూళి తుఫాను కారణంగా మోంటానాలోని ఇంటర్స్టేట్ ప్రాంతంలో 21 వాహనాలు పరస్పరం ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు...
ఏపీలో కలకలం రేగింది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరకలో గంట వ్యవధిలో ఇద్దరు వృద్ధులు మృతి ఇప్పుడు స్థానికులను కలవరపెడుతుంది. రేపల్లె శివారు ఇసుకపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి మద్యం...
మనుషులు మృగాళ్ల రెచ్చిపోతున్నారు. వావివరసలు మరిచి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. బంధాలు మరిచి బరితెగిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని భివండీ పట్టణంలో సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డపై కసాయి తండ్రి అత్యాచారం...
ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. ఎల్లప్పుడూ తన బిడ్డల యోగక్షేమాలనే కోరుకుంటుంది. వారు పెద్దై ఉన్నత స్థాయికి...
దిల్లీలో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఓ గోదాము కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...