క్రైమ్

Kurnool | కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

కర్నూలు(Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడుమూరు సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర బొలెరో వాహనాన్ని ఐచర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర...

Machilipatnam | హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త అత్యాచారం?

Machilipatnam |ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. 13వ డివిజన్‌లోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినిపై వైసీపీ కార్యకర్త ఆవుల...

Hyderabad | భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

Hyderabad | సికింద్రాబాద్ పరిధిలోని బన్సీలాల్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ముందుగా తన ఇద్దరు పిల్లల్ని భవనం పైనుంచి కిందకి...
- Advertisement -

Ludhiana Robbery | రూ.10 కోసం కక్కుర్తిపడి పోలీసులకు చిక్కిన గజదొంగ

Ludhiana Robbery |సముద్రమంతా ఈది ఇంటి ముందు కాల్వలో చనిపోయినట్లు కోట్లు దొంగతనం చేసిన ఓ లేడి కిలాడీ రూ.10 కూల్ డ్రింక్ కోసం కక్కుర్తి పడి పోలీసులకు పట్టుబడింది. పంజాబ్‌లోని లూథియానాలో...

Secunderabad | సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో భారీ చోరీ

ఇవాళ ఉదయం సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)​లో భారీ చోరీ జరిగింది. వందేభారత్ రైలు ఎక్కుతున్న ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. ఆ బ్యాగులో 10...

Anantapur | దారుణం.. సర్దిచెప్పబోయిన వ్యక్తిని రైలు నుంచి తోసేసిన మరో వ్యక్తి

అనంతపురం(Anantapur) జిల్లాలో దారుణ జరిగింది. పద్మావతి ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో ఓ ప్రయాణికుడిని నడుస్తున్న రైల్లో నుంచి కిందికి తోసేశారు. అనంతపురం(Anantapur) జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణం చోటు...
- Advertisement -

కశ్మీర్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు టెర్రరిస్టులు హతం

జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు సమాచారం...

విశాఖలో సంచనలం.. వైసీపీ ఎంపీ కుటుంబసభ్యులు కిడ్నాప్

విశాఖపట్టణంలో సంచలనం రేపిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MVV Satyanarayana) కుటుంబ సభ్యుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. దుండగులు ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీని కిడ్నాప్ ఇవాళ ఉదయం...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...