ఇవాళ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో భారీ చోరీ జరిగింది. వందేభారత్ రైలు ఎక్కుతున్న ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. ఆ బ్యాగులో 10...
అనంతపురం(Anantapur) జిల్లాలో దారుణ జరిగింది. పద్మావతి ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఓ ప్రయాణికుడిని నడుస్తున్న రైల్లో నుంచి కిందికి తోసేశారు. అనంతపురం(Anantapur) జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణం చోటు...
జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు సమాచారం...
విశాఖపట్టణంలో సంచలనం రేపిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MVV Satyanarayana) కుటుంబ సభ్యుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. దుండగులు ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీని కిడ్నాప్ ఇవాళ ఉదయం...
సినీ నటి కరాటే కల్యాణి(Karate Kalyani) సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదుచేశారు. లలిత్ కుమార్ తో పాటు...
లండన్లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్ లోని చంపాపేటకు చెందిన తేజస్విని రెడ్డి(Tejaswini Reddy) ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లింది. బ్రెజిల్(Brazil) దేశానికి చెందిన యువకుడు తేజస్విని రెడ్డి, అఖిల...
మేడ్చల్ జిల్లా కీసర(Keesara) పోలీస్ స్టేషన్లో పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాజీవ్ గృహకల్పలో నవ జంట ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు...
మహారాష్ట్ర ప్రభుత్వంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రి ధనంజయ్ ముండే(Dhananjay Munde) మంత్రి పదవికి రాజీనామా చేసారు. గత...
వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. విమానాశ్రయ అభివృద్ధి కోసం అదనంగా 250 ఎకరాల భూమి కావాలని, దానిని...
అంబర్పేట ఫ్లైఓవర్(Amberpet Flyover) సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రిని ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా పొగమయం అయింది....
ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు...