ఏపీలో దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. విశాఖలోని సబ్బవరం జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తిని గొంతు కోసి హత మార్చారు. రక్తపు మడుగులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు...
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని నందిగామ మండలం పెద్ద తామరపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 41 మంది...
జమ్ముకశ్మీర్లో కాల్పులు కలకలం రేపాయి. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ క్రమంలో నలుగురు ముష్కరుల్ని మట్టుబెట్టినట్టు భద్రత బలగాలు పేర్కొన్నాయి. మృతుల్లో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు...
తెలంగాణలో దారుణ హత్య కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నర్సయ్య (42)...
పెళ్లింట కొండంత విషాదం నెలకొంది. పెళ్లి వేడుకకు బయలుదేరిన ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం మధ్యప్రదేశ్లో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం...
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సూర్యాపేట జిల్లా గుంజలూరు వద్ద రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం...
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన కఠిన శిక్షలు వేసిన నిందితుల్లో మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న తెలంగాణలో జూబ్లిహిల్స్ రేప్ కేసు...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా మారుతున్నారు. ఇప్పటికే లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులు చాలా మందే ఉండగా..నిన్నటికి నిన్న తెలంగాణలోని నల్గొండలో హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావుని రెడ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...