ఈ మధ్యకాలంలో చిన్నచిన్న కారణాలకు ఎదుటివారి ప్రాణాలను బలితీయడానికి కూడా వెనుకాడడం లేరు కొందరు కామాంధులు. ఎదుటివారు సొంతవాళ్లని కూడా ఆలోచించకుండా కంటిరెప్పపాటిలోనే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్...
హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారే మంటలు భారీగా ఎగిసిపడిన ఘటన శంషాబాద్ పరిధిలోని రామాంజపూర్లో ఉన్న టింబర్ కంపెనీలో చోటుచేసుకుంది. ఈ మంటలు...
ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా.. తాజాగా కామారెడ్డి జిల్లాలో జిల్లాలో జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. లారీని ద్విచక్రవాహనం ఢికొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే...
ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా.. ఉత్తరాఖండ్లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. 100 అడుగుల లోతైన లోయలోకారు అదుపుతప్పి...
సినీ ఇండస్ట్రీలో మరోసారి మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే చిత్రపరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ కేసులో విచారణలు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ హోటల్లో జరిగిన...
ప్రస్తుతకాలంలో ప్రేమలో విఫలమై ఆత్మహత్యలు చేసుకోవడంలో పెద్ద ఆశ్యర్యమేమి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతీ చేసిన పనికి తల్లితండ్రులు కన్నీరుమున్నీరు చేసుకుంటున్నారు. పెళ్లయిన మూడు రోజులకే ప్రియుడితో లేచి పోయిన...
ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. కారును లారీ ఢీ కొకొట్టడంతో ముగ్గురు మృతిచెందిన...
మహిళలపై, చిన్నారులపై, దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు పోరాడుతున్నారు. అయితే ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...