జమ్ముకశ్మీర్లో కాల్పులు కలకలం రేపాయి. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ క్రమంలో నలుగురు ముష్కరుల్ని మట్టుబెట్టినట్టు భద్రత బలగాలు పేర్కొన్నాయి. మృతుల్లో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు...
తెలంగాణలో దారుణ హత్య కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నర్సయ్య (42)...
పెళ్లింట కొండంత విషాదం నెలకొంది. పెళ్లి వేడుకకు బయలుదేరిన ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం మధ్యప్రదేశ్లో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం...
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సూర్యాపేట జిల్లా గుంజలూరు వద్ద రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం...
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన కఠిన శిక్షలు వేసిన నిందితుల్లో మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న తెలంగాణలో జూబ్లిహిల్స్ రేప్ కేసు...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా మారుతున్నారు. ఇప్పటికే లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారులు చాలా మందే ఉండగా..నిన్నటికి నిన్న తెలంగాణలోని నల్గొండలో హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావుని రెడ్...
తిరుపతిలో మందుబాబులు హల్ చల్ చేశారు. కొర్లగుంట సమీపంలోని ఓ మెడికల్ షాప్ వద్ద భర్త ముందే ఓ మహిళపై ముగ్గురు మందుబాబులు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఆమె భర్త వారిని...
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. మానవ రూపంలో ఉన్న మృగాల ఆగడాలకు అమాయక చిన్నారులు బలవుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది.
నిజామాబాద్ నగరానికి చెందిన ఓ మైనర్...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...
ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...