తెలంగాణ కుంభమేళా మేడారం(Medaram) మహా జాతర ప్రారంభమైంది. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో దారులన్ని మేడారం వైపే కదిలాయి....
మేడారం(Medaram) మహా జాతర ఫిబ్రవరి 21న ప్రారంభం కానుంది. జాతరకి ఇంకా 16 రోజులు గడువుంది. కానీ ఇప్పటికే గద్దెలను దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నేడు ఆదివారం సెలవు కావడంతో...
Ayodhya Rama Mandir | అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్టాపనకి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఒక్కరోజే గడువు ఉండడంతో కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. నిర్వాహకులు ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చి దిద్దారు....
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి...
Srikalahasti |రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభంకానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవక్షేత్రాలు కార్తీక శోభను సంతరించుకోనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి దేవస్థానం అర్చకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నెల...
విఘ్నాలకు అధిపతిగా పూజలందుకుంటున్న వినాయకుడికి యేటా నవరాత్రులు నిర్వహించి నిమజ్జనం చేయటం ఆనవాయితీ. ఈ వినాయకుడికి మాత్రం నిమజనం అనేదే లేదు. ఈ వినాయకుడిని మొక్కుకుంటే అది తప్పనిసరిగా జరిగి తీరుతుందని భక్తుల...
IRCTC Package | తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఎంతగానో పరితపిస్తుంటారు. కుదిరినప్పుడల్లా తిరుమలకు పయనించాలని అనుకుంటారు. కానీ ట్రైన్ టికెట్లు, దర్శన టికెట్లు దొరక్క ఇబ్బందులు పడుతూ...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...