ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రైతుల కోసం కేంద్ర క్యాబినెట్(Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకం అయినా ప్రధానమంత్రి 'ఫసల్ బీమా యోజన'ను మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ...
హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు(Hyderabad Metro) పొడగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ అనుమతి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి(AP New CS)గా కె విజయానంద్ను నియమించింది. నేడే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతమున్న నీరభ్ కుమార్ ప్రసాద్ ఈరోజు పదవీ విరమణ చేయనున్నారు....
Tirupati | తెలుగు రాష్ట్రాలు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు సిద్ధం అవుతున్నాయి. డిసెంబర్ 31 న సెలబ్రేషన్స్ హోరెత్తించాలని కుర్రకారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పబ్బులు, క్లబ్బులు యువతని ఆకట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి....
AP Liquor Sales | ఏపీలో మందుబాబులు రికార్డు సృష్టించారు. భారీ స్థాయిలో మద్యం కొనుగోళ్ళు జరిపారు. 75 రోజుల్లో రూ.6,312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 16 నుంచి కొత్త...
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadendla)తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. సోమవారం సాయంత్రం హైదారాబాద్ లో సత్య నాదెళ్ల నివాసంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు(Sridhar...
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి...
పుష్ప-2 ప్రీమియర్స్లో భాగంగా సంధ్య థియేటర్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ(Sri Teja).. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా వైద్యులు ఆ బాలుడి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ను...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...