జనరల్

విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

తెలంగాణ ఎన్నికల సందర్భంగా బుధవారం, గురువారం హైదరాబాద్‌(Hyderabad)లోని విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. నవంబర్‌ 30న పోలింగ్ సందర్భంగా నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ...

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య(Sandeep Shandilya) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగానే ఒక్కసారిగా ఆయన తీవ్ర ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన పోలీస్...

కుక్క కరిస్తే రూ.10వేలు పరహారం.. ఎక్కడో తెలుసా..?

Punjab High Court |ఇటీవల దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. నియంత్రణ లేకపోవడంతో వాటి సంఖ్య విపరీతంగా రెట్టింపు అవుతోంది. దీంతో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలో...
- Advertisement -

శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత సంచారం.. భయాందోళనలో భక్తులు..

తిరుమల(Tirumala)లో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది. ఇప్పటికే చిరుతల దాడి నేపథ్యంలో భక్తులకు చేతి కర్రలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది....

నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

నాంపల్లి(Nampally)లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు సంతాపం తెలియజేశారు. ఈ...

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

హైదరాబాద్‌లోని నాంపల్లి(Nampally)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఐదో అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో...
- Advertisement -

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు షాక్.. నోటీసులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్‌(YS Jagan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. అయితే...

తెలంగాణలో మూడు రోజలు వైన్స్ బంద్..

Telangana Elections |ఎన్నికల వేళ తెలంగాణ మందుబాబులకు చేదువార్త. ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు వైన్స్, బార్లు మూతపడనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎక్సైజ్ శాఖ అధికారులకు...

Latest news

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square OTT)' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మార్చి 29న థియేటర్లలో...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneswari) నామినేషన్ వేశారు. హిందూపురం...

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. కాంగ్రెస్‎లో చేరేందుకు...

విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, షర్మిల

తల్లి విజయమ్మకు ఏపీసీసీ చీఫ్‌ వైయస్ షర్మిల భావోద్వేగంతో శుభాకాంక్షలు తెలిపారు. "అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి.. ఈ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు...

Loksabha Polling: ప్రశాంతంగా కొనసాగుతోన్న తొలి విడత పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ...

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...