హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య(Sandeep Shandilya) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగానే ఒక్కసారిగా ఆయన తీవ్ర ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన పోలీస్...
Punjab High Court |ఇటీవల దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. నియంత్రణ లేకపోవడంతో వాటి సంఖ్య విపరీతంగా రెట్టింపు అవుతోంది. దీంతో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలో...
తిరుమల(Tirumala)లో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది. ఇప్పటికే చిరుతల దాడి నేపథ్యంలో భక్తులకు చేతి కర్రలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది....
నాంపల్లి(Nampally)లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు సంతాపం తెలియజేశారు. ఈ...
హైదరాబాద్లోని నాంపల్లి(Nampally)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బజార్ఘాట్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఐదో అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో...
తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్(YS Jagan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. అయితే...
Telangana Elections |ఎన్నికల వేళ తెలంగాణ మందుబాబులకు చేదువార్త. ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు వైన్స్, బార్లు మూతపడనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎక్సైజ్ శాఖ అధికారులకు...
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు...
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం...
తెలంగాణలో లోక్సభ ఎన్నికల(Polling Time) పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.....