గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా అంటే పేదోళ్ల ఇళ్లను కూల్చే భూతంలా కొందరు అభివర్ణిస్తున్నారని, అందులో ఎటువంటి వాస్తవం లేదని ఆయన...
ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్య వ్యాపారంలా మారిపోయింది. లక్షల రూపాయాలు దండుకోవడానికి విద్యారంగం ఒక మంచి మార్గంగా చాలా మంది భావిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు పెట్టి.. లక్షల్లో ఫీజులు గుంజుతూ విద్యార్థులను, వారి...
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల(Group 2 Exam) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) వెల్లడించారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. ఒక్కో...
మీడియా తీరుపై సుప్రీం కోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో వీఐపీ దర్శనం పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేసే పద్దతికి వ్యతిరేకంగా దాఖలైన పిల్పై జరిపిన విచారణ...
Temperatures | ఉత్తర భారతదేశ రాష్ట్రాలను చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, హర్యానా, పంజాబ్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్నారు....
కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి(Telangana Talli Statue) అధికారిక గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి(Shanthi Kumari) వెల్లడించారు. ఈ మేరకు అధికారిక జీవోను...
డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఈరోజు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam...
తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) విషయంలో తీవ్ర వివాదం జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరోకరు ఎత్తి చూపుతూ వారు...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...