రేషన్ కార్డుల(Ration Cards) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో డిజిటలైజేషన్ భారీ మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఆహార భద్రతలో భారత్ తన మార్క్ చూపిస్తోందని కేంద్ర...
వేములవాడ స్వామి వారి సమక్షంలో ఇచ్చిన హామీని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) నెరేవర్చారు. ఆగస్టు నెలలో వేములవాడ ఆలయాన్ని సందర్శించిన ఆయన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా మరిన్న సదుపాయాలు అందిస్తామని...
హైదరాబాద్ గచ్చిబౌలిలో(Gachibowli) 5 ఫ్లోర్స్ బిల్డింగ్ పక్కకి ఒరిగిన ఘటన స్థానికంగా టెన్షన్ క్రియేట్ చేసింది. సిద్ధిక్ నగర్ లోని ఈ భవనం పక్కనే ఉన్న స్థలంలో సెలార్ కోసం గుంత తవ్వడంతో...
లగచర్ల(Lagacharla)లో కలెక్టర్ ప్రతీక్ జైన్(Prateek Jain)పై దాడి ఘటన సూత్రధారిగా పోలీసులు చెప్తున్న లగచర్ల సురేశ్ అలియాస్ బోగమేని సురేష్ ఈరోజు కోర్టు ముందు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసినప్పటి నుంచి...
జీవో 16(GO 16) విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవో 16ను తీసుకొచ్చింది. సెక్షన్ 10 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం...
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా తొలిసారి ఓ తెలుగు అధికారి బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్మూర్తి(Sanjay Murthy) తాజాగా కాగ్ అధిపతిగా నియమితులయ్యారు. కాగ్ 15వ అధిపతిగా సంజయ్ని...
దేశ రాజధాని ఢిల్లీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ రాజధాని స్థాయిలో ఢిల్లీ ఇంకా కొనసాగాలా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ...
Bengaluru | మార్కెటింగ్ అనేది ఒక ఆర్ట్. మన దగ్గర ఉన్న ఒక వస్తువును కస్టమర్లు కొనుగోలు చేసేలా చేయడమే ఇందులో అంతిమ లక్ష్యం. అయితే తాజాగా ఓ ఆటోవాలా మాత్రం ఇందులో...
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో...
సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం...
కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). దీనిపై తాజాగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్...
తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. తెలంగాణలో దేశ విదేశాల పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం,...