దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి చేరుకుంటోంది. గడిచిన నాలుగేళ్లలో రెండింతలు పెరిగిన...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు హతమయ్యారు....
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం జరిగింది. ఇప్పటికే భూకంపం కారణంగా మరణించిన...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం ముగింపు 77,606.43 స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది....
బెట్టింగ్ యాప్లను(Betting Apps) ప్రమోట్ చేసిన కేసులో యాంకర్, నటి విష్ణుప్రియ(Vishnu Priya).. హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. మియాపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు...
Earthquake in Bangkok | శుక్రవారం మధ్యాహ్నం థాయిలాండ్, దానికి పొరుగున ఉన్న మయన్మార్ లను 7.7 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. భూకంపం కారణంగా బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన...
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడదల రజినీకి(Vidadala Rajini) హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల ఆమెతో పాటు జాషువా అనే ఐపీఎస్ ఆఫీసర్ పైన ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే....
నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం(SSC Paper Leak Case) తెలంగాణ హైకోర్టుకి చేరింది. చేసిన పదో తరగతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి పేపర్ లీక్ వ్యవహారంపై లంచ్ మోషన్...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...