ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదం సమయంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు గుర్తించారు. వారి మృతదేహాలను అధికారులు బయటకు తీసే ప్రక్రియ ప్రారంభించారు. జీపీఆర్ టెక్నాలజీని వినియోగించి వారి మృతదేహాలను గుర్తించడం జరిగింది. మూడు మీటర్ల లోతు...
వరంగల్లోని మామురు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. గత కొంతకాలంగా ఈ అంశంపై చర్చలు జరుగుతుండగా తాజాగా ఈ పనులకు కేంద్రం ఓకే చెప్పింది. ఈ విమానాశ్రయం...
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు దేశ రక్షణపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన విజ్ఞాన్ వైభవ్-2025(Vignan VCaibhav)...
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్(Badrinath)లో భారీ ప్రమాదం జరిగింది. ఉన్నట్లుండి మంచుచరియలు(Avalanche) విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 47 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు. వారి కోసం యుద్ధప్రాతిపదికన రెస్క్యూ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు....
మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై మరో కేసు నమోదయింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ చక్రధర్గౌడ్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై ఇప్పటికే హరీష్ రావు.. కోర్టుకు వెళ్లారు....
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) మహాకుంభా మేళా నిర్వహణలో ఏదైనా లోపాలు ఉంటే క్షమించాలని భక్తులను కోరారు. దాదాపు 45 రోజులు జరిగిన కుంభమేళా ముగిసింది. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న...
తెలంగాణను అభివృద్ధి హబ్గా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ కు...
Gujarat |‘గుడిని.. గుల్లోని లింగాన్ని మింగేసే రకం’ అంటూ స్వార్థం కోసం పక్కనోళ్లకు మాయమాటలు చెప్పేవారిని ఉద్దేశించి పెద్దలు చెప్పిన సామెత ఇది. అయితే ఒక దొంగ దీనిని అక్షర సత్యం చేశాడు....
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కన్నా కాంగ్రెస్ మహా డేంజర్ అన్నారు. కాంగ్రెస్ మూలకంగానే తెలంగాణ క్షీణిస్తోందన్నారు. అన్ని రంగాల్లో...
విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్...
బీపీ(Blood Pressure) ప్రస్తుతం కాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలు సైతం బీపీతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, ఆహారం. రక్తపోటును...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్నవారి ఆచూకీ ఇంకా తెలియలేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో కీలక...
SLBC ప్రమాదం అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao).. సీఎం రేవంత్పై(Revanth Reddy) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి...