ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోత నడుస్తోంది. ఆర్థిక మాంద్యం పేరుతో దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఇండియాలో కూడా భవిష్యత్తులో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని...
ప్రపంచంలో ఏఐ(Artificial Intelligence)వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఉద్యోగులకు గడ్డుకాలం తప్పదని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం(IBM) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఐదేళ్ల కాలంలో కంపెనీలోని...
Salaries In India |ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ఉద్యోగుల సగటు జీతం చాలా తక్కువగా ఉందని ఓ సర్వేలో తేలింది. ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ సంస్థ వెల్లడించిన రిపోర్ట్...
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మార్క్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఇంట్లోనే ఉంటున్న...
విడాకులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఎట్టిపరిస్థితుల్లో కలిసి జీవించలేమని భావించే దంపతులకు వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇకపై విడాకుల కోసం 6నెలల నుంచి...
Telangana New Secretariat |తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం ఇనుమడించేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా నూతన సచివాలయం నిర్మాణం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయాన్ని సీఎం...
Hyderabad |తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం పరిసరాల్లో ఉన్న లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షోతో...
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభానికి ముందురోజు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కీలక సందేశం పంపించారు. అనేక త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినట్లు తెలిపారు....
తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత రుచికరంగా అన్న ప్రసాదాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు మెనూలో ఒక ఐటమ్...
Capitaland investment | సింగపూర్లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పెట్టుబడుల వేటలో కీలక అడుగు వేసింది. హైదరాబాద్లో రూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) విమర్శలు గుప్పించారు. శనివారం...
మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay...