Nagole Flyover: హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి, రవాణా వ్యవస్థను పటిష్టం చేసెందుకు మంత్రి కేటీఆర్ నేడు నాగోల్ ఫ్లై ఓవర్ని ప్రారంభించనున్నారు. 143.58 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం...
Solar eclips: నేడు భారత్లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం అరుదైనదని 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతుందని శాస్రవేతలు చెబుతున్నారు. సాయంత్రం 4.29 నుంచి గ్రహణకాలం ప్రారంభం కాగా.. గరిష్టంగా గంట...
Sitrang Cyclone :తెలుగు రాష్ట్రాలకు సిత్రాంగ్ తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని.. ఈ ప్రభావం కారణంగా అక్టోబర్ 20 నాటికి...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వడ్డీ...
Sunday Holiday: ఆదివారం సెలవు చాలా బాగుటుంది. కానీ ఆదివారంను సెలవుగా ప్రకటించటం కోసం ఎనిమిదేళ్లు సుధీర్ఘంగా మహా ఉద్యమమే జరిగింది తెలుసా? బ్రిటీషర్లు మన దేశాన్ని పాలించేటప్పుడు భారతీయులను కూలీలుగా మార్చి.....
Supreme Court: దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు పెళ్లి అయిన తర్వాత 40 రోజులు మాత్రమే కలిసి ఉండి. రెండేళ్లుగా వేరుంటున్న...
Loan apps:లోన్ యాప్ల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, 600 రుణ యాప్లు (Loan apps) చట్ట విరుద్ధంగా ఉన్నాయనీ,...
కర్ణాటక(Karnataka ) రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? కాంగ్రెస్కు ఊహించని షాక్ తగలనుందా? అంటే అవున్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు(Hyderabad Metro) సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్(Revanth Reddy)...
Gujarat |‘గుడిని.. గుల్లోని లింగాన్ని మింగేసే రకం’ అంటూ స్వార్థం కోసం పక్కనోళ్లకు మాయమాటలు చెప్పేవారిని ఉద్దేశించి పెద్దలు చెప్పిన సామెత ఇది. అయితే ఒక...
గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటుచేసుకుంది. మహా శివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా ఈరోజు(బుధవారం) ఉదయం...
Vemulawada | మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు...