తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో ఐదేళ్ల...
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.సాధారణంగా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ మరియు ఇతర పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చాలా మంది రెగ్యులర్ గా నచ్చిన పండ్లను తీసుకుంటూ...
వంటిట్లో వంట చేయాలంటే నూనె ఎంతో అవసరమో. అలాగే శ్రేష్టమైన నూనె వాడడం కూడా అంతే అవసరం. అయితే, సరైన కుకింగ్ ఆయిల్ చూజ్ చేసుకోవడం వల్ల హార్ట్ ఇంఫెక్షన్స్, కొలెస్ట్రాల్ బ్లాకేజెస్...
చాలా మంది మహిళలు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది పనులకు దూరంగా ఉంటారు. కానీ నిజానికి రోజు వారీ పనులు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. గుండె సమస్యలు తొలగించడానికి బ్రిస్క్...
ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 18,915 కరోనా...
ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి సరిపడా నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా ఉండదు. ప్రతిరోజూ దాదాపు 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. అయితే...
మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర అంతే అవసరం. నిద్రలేకపోతే ఏ పని చేయలేము. దేని మీద ధ్యాస పెట్టలేము. అందుకే నిపుణులు ప్రతిరోజు 8 గంటల నిద్ర తప్పనిసరని సూచించారు. రోజుకు...
మొబైల్ ఫోన్ కి రాత్రిపూట దూరంగా ఉండటం మంచిది.మనలో చాలా మంది నిద్రపోయే ముందు సెల్ ఫోన్ ని దిండు కింద పెట్టుకొని నిద్ర పోతూ ఉంటారు.అలా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో...
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square OTT)' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మార్చి 29న థియేటర్లలో...
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneswari) నామినేషన్ వేశారు. హిందూపురం...
20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి...
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. కాంగ్రెస్లో చేరేందుకు...
తల్లి విజయమ్మకు ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల భావోద్వేగంతో శుభాకాంక్షలు తెలిపారు. "అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి.. ఈ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు...
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ...