మనం ఎంత అందంగా ఉన్నా సరే పళ్లు తెల్లగా లేకపోతే మనసారా ఎవరితోనూ మాట్లాడలేం. కనీసం నలుగురిలో కలిసి నవ్వలేము. ప్రస్తుత కాలంలో ఎంతో మంది పసుపు పచ్చ పళ్లతో బాధపడుతున్నారు. రోజుకు...
ఏపీలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. ఆయా జిల్లాల్లో స్వల్ప కేసులు నమోదు అవుతుండగా అనంతపురంలో మాత్రం అత్యధికంగా 19 కేసులు నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా...
నేటి యువతరంలో సంతానలేమి పెద్ద సమస్యగా మారింది. పని ఒత్తిడి, జీవన శైలి, కాలుష్యం, ఇతర దురలవాట్ల కారణంగా వల్ల ఎంతో మందికి సంతానం కలగడం లేదు. జనాభా నియంత్రణ పెద్ద ఆందోళనగా...
ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర ఉండాలి. ఈ రెండింటిలో ఏది తక్కువైనా ఆరోగ్య పరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ...
ఏపీలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. ఆయా జిల్లాల్లో స్వల్ప కేసులు నమోదు అవుతుండగా అనంతపురంలో మాత్రం అత్యధికంగా 11 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 8,081...
చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుండరు. చాలా మంది చికెన్ ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్ తినడం వల్ల లాభాలు, నష్టాలూ చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం...
ఏపీలో కరోనా మహమ్మారి పీడ దాదాపు విరగడయింది. ఆయా జిల్లాల్లో స్వల్ప కేసులు నమోదు అవుతుండగా అనంతపురంలో మాత్రం అత్యధికంగా 22 కేసులు నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా...
నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికి తెలుసు. ఆహారం లేకపోయినా కొద్ది రోజులు ఉండగలం. కానీ నీరు లేకపోతే బ్రతకడం కష్టం. అందం, ఆరోగ్యానికి మంచి నీరే రహస్యమని చాలా మంది చెబుతుంటారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...