తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసిలోని ఔషధ గుణాల కారణంగా, దీనిని కూడా వినియోగిస్తారు. నిజానికి, హిందూ మతంలో తులసిని కూడా పూజిస్తారు. అదే సమయంలో తులసి అనేక వ్యాధులకు దివ్యౌషధం...
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొంతమేర తగ్గింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2421 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఇద్దరు మృతి...
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతున్నాయి. తాజాగా ఏపీ వ్యాప్తంగా 30,578 కరోనా పరీక్షలు చేయగా.. కేవలం కొత్తగా 4605 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు...
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. మరోవైపు ఒమిక్రాన్ చాపకింది నీరులా వ్యాపిస్తుంది. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,72,433...
సాధారణంగా ఒక మనిషి శరీరానికి రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీళ్లు అవసరం. శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగితే ఆరోగ్యం పది కాలాలపాటు బాగుంటుంది. శరీరంలో మినరల్స్, విటమిన్లు అవయవాలకు సరఫరా...
బడ్జెట్ క్యారియర్ 'ఇండిగో' సరికొత్త ఆఫర్ ప్రకటించింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కొన్ని విమాన టికెట్లపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 'వాక్సి...
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనితో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. కేరళలో కొవిడ్ కల్లోలం రేపుతోంది. తాజాగా కేరళలో కొత్తగా 52,199 కేసులు వెలుగు చూశాయి. మరో 500 మంది...
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొంతమేర తగ్గింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2646 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ముగ్గురు మృతి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...