దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వణికి స్తుంది. తాజాగా గుజరాత్ లో మరో 2 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఇద్దరికి కరోనా పాజిటివ్...
దేశ వ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. కొవిడ్ సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చర్చించారు.
కొవిడ్-19...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతుంది. తాజాగా లండన్ నుండి శ్రీకాకుళం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలింది. అయితే కొత్త...
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 38,085 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 205 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 79 కొత్త కేసులు నమోదు కాగా,...
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 8,439 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనాతో మరో 195 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో మరో 9,525...
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరం ఊహించలేము. తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ సూపర్ స్టార్ రజనీకాంత్...
ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఓ వైద్యుడికి మళ్లీ కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ఆ వైద్యుడు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారని.. ఎలాంటి లక్షణాలు...
లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలనే పిటిషన్పై విచారణ జరిగింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్...
మంత్రి రోజాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ఆయన ప్రసంగించారు....
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్(Game Changer)’మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని...
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు(Sadhguru) జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆయనను ఆపోలో వైద్యులు డిశ్చా్ర్జ్...