కర్ణాటక చిక్మగళూరు జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్గా నిర్వహిస్తున్న పరీక్షల్లో వైరస్ సోకిన వారి సంఖ్య 101కి చేరింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో...
భారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా, అమెరికాల నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు మహా సర్కారు తెలిపింది....
దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,306 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 211 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్...
ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకు గురిచేస్తుండగా.. క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ రావడం వల్ల అనుమానంతో రాష్ట్ర వైద్య...
గురక సమస్య చాలా సర్వసాధారణంగా మారింది. చాలా మంది దీన్ని తేలికగా తీసుకోవడానికి ఇదే కారణం. అటువంటి పరిస్థితిలో వారు గాఢ నిద్రలో ఉన్నందున..తాను గురక పెట్టే సంగతిని గుర్తించడు. కానీ అతని...
భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే 12 కేసులు నమోదు కాగా ప్రజలలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా రాజస్థాన్ లో 9 మందికి...
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తాజాగా మహారాష్ట్రలో మరో ఏడు ఒమిక్రాన్ కేసులు నిర్ధరణ అయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి వైరస్ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ...
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రేపో మాపో ఒమిక్రాన్ పాజిటివ్ రావచ్చని..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. విదేశాల నుండి ఇప్పటివరకు 13 మందికి...
యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా 'ప్రసన్న వదనం(Prasanna...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...