భారత్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా వివిధ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు ఆదివారం తేలింది. ఇది దేశంలోనే ఐదో ఒమిక్రాన్ కేసుగా...
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మరోసారి హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా లక్షకు చేరువగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య,...
వాతావరణం మారుతున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా చలిగాలుల ప్రభావం పడకుండా ఉండాలన్నా జాగ్రత్తలు తప్పనిసరి. అదే సమయంలో కాలుష్య ప్రభావం వల్ల చర్మం పొడిబారడమే...
భాగస్వామితో వీలైనంత ఎక్కువ సేపు శృంగారం చేయాలని అటు పురుషులు, ఇటు మహిళలు కూడా కోరుకుంటారు. అయితే పలు సందర్భాల్లో భాగస్వామి అనాసక్తి వల్ల పూర్తి స్థాయిలో సెక్స్ను ఆస్వాదించలేకపోతారు. ఈ సమస్యకు...
భారత్లో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.
భారత్లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. గుజరాత్లోని జామ్ నగర్లో ఒకరికి కరోనా కొత్త వేరియంట్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్రికా నుంచి వచ్చిన ఆ వ్యక్తికి ప్రస్తుతం జేజీ ఆస్పత్రిలో...
దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,603 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసులు: 3,46,24,360
మొత్తం మరణాలు: 4,70,530
యాక్టివ్...
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ...
వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశనం లేకపోవడం, దినదినాభివృద్ది చెందడం అని అర్థం. ఈ అక్షయ తృతీయను ఎంతో...