Big Breaking: భారత్​లో మరో ఒమిక్రాన్ కేసు..90 మందిని కలిసిన రోగి

Another Omicron case in India..Patient who met 90 people

0
34

భారత్​లో మరో ఒమిక్రాన్​ కేసు నమోదు అయింది. గుజరాత్​లోని జామ్​ నగర్​లో ఒకరికి కరోనా కొత్త వేరియంట్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్రికా నుంచి వచ్చిన ఆ వ్యక్తికి ప్రస్తుతం జేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆఫ్రికా నుంచి వచ్చాక ఆ వ్యక్తి 90 మందిని కలిసినట్లు అధికారులు నిర్ధరించారు. వారందరి సమాచారం తెలుసుకుని, పరీక్షలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.